Nizampet News : నిజాంపేటలో సమస్యల వలయం… అధికారుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
నిజాంపేట సర్కిల్లో త్రాగునీరు, డ్రైనేజీ, మరియు రోడ్ల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.
నిజాంపేట సర్కిల్లో త్రాగునీరు, డ్రైనేజీ, మరియు రోడ్ల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రగతి నగర్లో తీవ్రమైన తాగునీటి సమస్యపై స్థానికులు వాటర్ ట్యాంకర్ల వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
జడ్చర్ల మండలం గొల్లపల్లిలో మహిళల అభివృద్ధి కోసం నూతన మహిళా సమైక్య భవనం నిర్మాణ పనులను సర్పంచ్ కీర్తి గౌడ్ ప్రారంభించారు.
బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) లో జూన్ 16న INFLIBNET పరిశోధనా సేవలపై అవగాహన వర్క్ షాప్ జరగనుంది. ఈ కార్యక్రమానికి వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రగతి నగర్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిన కొలన్ హన్మంత్ రెడ్డి.
రైల్వేలో 11,127 ALP ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు నేడే చివరి తేదీ. వెంటనే RRB అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోండి.
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన స్థానిక యువకులు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లి ఆవేదన.
10 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సెంచరీతో సంచలనం సృష్టించాడు.
ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప దివాకర్ ల పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేస్తూ రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ ను మధ్యవర్తిగా నియమించింది.
317 జీవో బాధితులకు న్యాయం చేస్తూ ఇచ్చిన 190 జీవోను వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
పాఠశాల విద్యలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని మరియు ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ డీఈఓ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు భారీ ఆందోళన చేపట్టారు.
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా శాంతి ఒప్పందాన్ని ప్రకటించారు.