AP Politics : పవన్ కళ్యాణ్కు షాక్.. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసిన జనసేన ఎమ్మెల్యే.. కారణం అదేనా?
తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు.
తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు.
ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఎట్టకేలకు ముగింపు లభించినట్లు, శాశ్వత శాంతి ఒప్పందం కుదిరినట్లు సౌదీ మీడియా సంస్థ అల్ హదత్ వెల్లడించింది.
తాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గౌడుల సాంప్రదాయాలను కార్పొరేట్ సంస్థలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ విద్యా రంగంలో భారీ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. పదవీకాలం మరో 4 నెలలు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్తో తీపి కబురు అందించింది. సీజీఎల్ 2026 ద్వారా 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత్కు పొంచి ఉన్న ట్రిపుల్ డెంజర్పై ఐఎంఎఫ్ మాజీ అధికారిణి గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
15 ఏళ్లకే ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్న వైభవ్ సూర్యవంశీ. లక్నోపై రాజస్థాన్ సంచలన విజయం మరియు బద్దలైన రికార్డుల పూర్తి వివరాలు.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం TG-SET 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
రాజీవ్ గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళులు అర్పించడంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ తాజా వ్యవహారం జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
మంచు మనోజ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేసి మంచు మనోజ్ దంపతుల సేవలను అభినందించారు.
పోక్సో కేసులో అరెస్టైన బండి సాయి భగీరథ్ ఐఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. కస్టడీ పిటిషన్ తో పాటు యూట్యూబర్లపై నమోదైన కేసుల వివరాలు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి. రాంరెడ్డి విగ్రహాన్ని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.