Skip to content
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్‌పై విజయం తర్వాత సంబరాలు చేసుకుంటున్న టీమిండియా ఆటగాళ్లు

వెస్టిండీస్ పై భారత్ అద్భుత విజయం: 97 పరుగులతో చెలరేగిన సంజు సామ్సన్

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది- సంజు సామ్సన్ 97 పరుగులతో అజేయంగా నిలిచి వెస్టిండీస్‌పై టీమిండియాను గెలిపించాడు- ముంబైలో జరగనున్న సెమీస్‌లో భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో తలపడనుంది

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల: నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ క్రీడా పాఠశాలల ప్రవేశ ప్రకటన

తెలంగాణలోని క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది, మార్చి 4వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మండల స్థాయి నుంచి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు

గాజులరామారం మహారాజా గార్డెన్ లో ఉత్సాహంగా మహిళా పారిశ్రామికవేత్తల ప్రదర్శన: ప్రారంభించిన పునారెడ్డి

గాజులరామారంలో మహిళా పారిశ్రామికవేత్తల స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న సొంటిరెడ్డి పునారెడ్డి

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో అవసరమని, ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి స్పష్టం చేశారు

చరిత్రలో ఈ రోజు : ప్రపంచపు తొలి జాతీయ ఉద్యానవనం: ఎల్లోస్టోన్ (1872)

ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ చరిత్ర - ఓల్డ్ ఫెయిత్‌ఫుల్ గీజర్ మరియు బైసన్‌లు

ప్రపంచ పర్యావరణ చరిత్రలో మార్చి 1వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. 1872లో సరిగ్గా ఇదే రోజున అమెరికాలో ‘ఎల్లోస్టోన్’ ఏర్పాటుతో ప్రపంచపు మొట్టమొదటి నేషనల్ పార్క్ ఆవిర్భవించింది. ప్రకృతిని, వన్యప్రాణులను భవిష్యత్ తరాల కోసం రక్షించాలనే గొప్ప సంకల్పానికి ఇది ఎలా పునాది వేసిందో ఈ కథనంలో చదవండి.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో విజయవంతంగా పాములపై అవగాహన సదస్సు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో పామును ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్న దృశ్యం

జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జువాలజీ విభాగం ఆధ్వర్యంలో పాములపై అవగాహన సదస్సు నిర్వహించారు. పర్యావరణంలో పాముల ప్రాముఖ్యతను వీసీ ఘంటా చక్రపాణి వివరించారు.

కుడికుంట చెరువు సుందరీకరణ అద్భుతం: పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ

మసీదుబండలో కుడికుంట చెరువును ప్రారంభిస్తున్న అరెకపూడి గాంధీ మరియు కల్పన రమేష్

మసీదుబండలోని కుడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సాహే ఎన్జీవో మరియు ఇన్ఫోసిస్ సంయుక్తంగా చేపట్టాయి.

వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో ఘోర పేలుడు: 23 మంది కార్మికులు సజీవ దహనం

వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ధాటికి కూలిపోయిన భవనం మరియు సహాయక చర్యలు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘోర ప్రమాదం సంభవించింది. అనధికారిక బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది సజీవ దహనమవ్వగా, ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది.

ఆడపిల్లల సాధికారత కోసం అడుగులు: గచ్చిబౌలిలో వైభవంగా ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ 10వ ఎడిషన్

గచ్చిబౌలిలో రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ 10వ ఎడిషన్ పరుగులో పాల్గొంటున్న రన్నర్లు

ఆడబిడ్డల సాధికారత కోసం గచ్చిబౌలిలో 10వ ఎడిషన్ ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ ప్రారంభమైంది. వేలాది మంది రన్నర్లు ఈ సామాజిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం: హై అలర్ట్‌లో దుబాయ్, అబుదాబి

దుబాయ్‌లో ఇరాన్ మిస్సైల్ దాడి దృశ్యం మరియు ప్రభ న్యూస్ లోగో

ఇరాన్-గల్ఫ్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా బేస్‌లే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. అబుదాబిలో ఒకరు మృతి చెందగా, భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది.

చరిత్రలో ఈ రోజు: ఫిబ్రవరి 28 వెనుక అసలు కథ – కాలగమనంలో మార్పులు: గ్రెగోరియన్ క్యాలెండర్ ఆవిర్భావ విశేషాలు

గ్రెగోరియన్ క్యాలెండర్ ఆవిర్భావ చరిత్ర ఇన్ఫోగ్రాఫిక్.

నేడు ప్రపంచమంతా అనుసరిస్తున్న క్యాలెండర్ వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది. రోమన్ల నమ్మకాలు, జూలియస్ సీజర్ మార్పులు మరియు పోప్ గ్రెగోరీ సంస్కరణల ఫలితమే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్.

​”సర్పాల రహస్యాలు.. రక్షణ మార్గాలు” : అంబేద్కర్ వర్సిటీలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అవగాహన కార్యక్రమం

అంబేద్కర్ వర్సిటీలో పామును పట్టుకుని అవగాహన కల్పిస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ప్రతినిధులు

పాము కనిపిస్తే భయం వద్దు.. అవగాహన ముద్దు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జూలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీలో రేపు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రధాన పరిపాలనా భవనం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్ డీజీ డాక్టర్ హిమాన్షు పాఠక్ వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికతపై ఉపన్యసించనున్నారు.