Tamil Nadu Elections : సామాన్యుడి సంచలనం, ఉద్ధండులను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆటో డ్రైవర్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాయిపురం నియోజకవర్గం నుంచి సామాన్య ఆటో డ్రైవర్ విజయ్ దాము సాధించిన సంచలన విజయం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాయిపురం నియోజకవర్గం నుంచి సామాన్య ఆటో డ్రైవర్ విజయ్ దాము సాధించిన సంచలన విజయం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్కు కొలత్తూర్ నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. దళపతి విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు.
శ్రీ ఎస్ పీ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు. మే 5 నుంచి ప్రారంభం కానున్న ఈ తరగతుల్లో స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్ నేర్పించనున్నారు.
తన ఫోన్ నెంబర్ మీడియాలో లీక్ కావడంతో వస్తున్న వరుస కాల్స్ వల్ల తాను నరకం అనుభవిస్తున్నానని నటి అషు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ రాస్తే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
మధ్యప్రదేశ్ జబల్పూర్లోని బర్గి డ్యాంలో పర్యాటక బోటు బోల్తా పడి 9 మంది జలసమాధి అయ్యారు. తన బిడ్డను బతికించుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ తల్లి త్యాగం అందరినీ కలచివేస్తోంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల వివాదాన్ని సాకుగా చూపి తమ తాజా చిత్రం ‘జెట్లీ’ని మల్టీప్లెక్స్ లలో ప్రదర్శించకుండా అడ్డుకోవడంపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘ఎపిక్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో విలేకరి అడిగిన ఇమేజ్ చేంజ్ఓవర్ ప్రశ్నకు ఇబ్బంది పడిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఆమెకు సపోర్ట్ గా నిలిచి మీడియాకు సమాధానం ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.
కవిత స్థాపించిన కొత్త పార్టీకి అనూహ్యంగా ‘టీఆర్ఎస్’ (TRS) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
భార్య రేణుక వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోల లీక్ కారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ విడుదల. దళపతి విజయ్ టీవీకే పార్టీ సృష్టించబోయే సంచలనం ఏంటి? డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? పూర్తి సర్వే వివరాలు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలే మరోసారి సత్తా చాటారు.