వెస్టిండీస్ పై భారత్ అద్భుత విజయం: 97 పరుగులతో చెలరేగిన సంజు సామ్సన్
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించింది- సంజు సామ్సన్ 97 పరుగులతో అజేయంగా నిలిచి వెస్టిండీస్పై టీమిండియాను గెలిపించాడు- ముంబైలో జరగనున్న సెమీస్లో భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్తో తలపడనుంది











